ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన 2025: రూ.50,000 గ్రాంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు
చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు మైనారిటీ మహిళలను స్వయం ఉపాధి కలిగిన, స్వయం సమృద్ధి కలిగిన వారిగా తీర్చిదిద్దడానికి ”ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” కింద ఒకసారి మాత్రమే రూ.50,000/- గ్రాంట్ అందజేయడానికి సంబంధించి ఆన్లైన్ నమోదు 2025 సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 6, 2025 వరకు తెరవబడింది. ఆసక్తి గల మహిళలు TGOBMMS వెబ్ పోర్టల్ tgobmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ యోజన మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
