చర్ల మామిడిగూడెంలో గిరిజనుల పోడు భూమిపై అక్రమ కేసులు: సిపిఐ(ఎంఎల్) నిరసన
మన పత్రిక, వెబ్డెస్క్ Bhadrachalam News : చర్ల మామిడి గూడెం లో 62,65/A సర్వే నెంబర్ గల పోడుభూమిని సాగులో ఉన్న గిరిజనకు ఆదివాసీలకు అప్పగించాలనీ CPI (ML)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో PO వినతి పత్రం . చర్ల మండలం మామిడిగూడెం గిరిజన ఆదివాసిలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత 20 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించుకొని బెదిరించి వారి పైన అక్రమ కేసులు పెట్టి … Read more