ఏపీలో త్వరలో 500 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు: గర్భిణులు, బాలింతలకు ఉచిత సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం 500 అత్యాధునిక తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులైన మహిళలను ఉచితంగా ఇళ్లకు చేర్చడం ఈ వాహనాల ముఖ్య ఉద్దేశ్యం.