ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ‘జనాభా విధానం’- ముగ్గురు పిల్లలను కంటే ₹25,000 నగదు ప్రోత్సాహకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాటిస్తున్న “జనాభా నియంత్రణ” స్థానంలో ఇప్పుడు “జనాభా నిర్వహణ” (Population Management) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) మరియు పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా, యువ శక్తిని పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సరికొత్త డ్రాఫ్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రోత్సాహకాలు ఇవే: ఈ కొత్త విధానం ప్రకారం, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనే దంపతులకు … Read more