పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఏపీ ఘనత: లోక్సభలో కేంద్రం వెల్లడి
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్లు నిండిపోవడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పొత్తికడుపు సర్జరీ జరిగింది. ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాపు వర్గాలు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకే అధికారం దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యానించారు. ముద్రగడ ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయిందని ఆయన చెప్పారు.
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
తిరువణ్ణామలైలో అరుణాచల గిరి ప్రదక్షిణ సరిహద్దులోని ఇడుక్కు పిల్లయార్ ఆలయ గుహలో ఇరుక్కుని ఏపీకి చెందిన మణికుమార్ అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయారు.
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు విషయం: తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక విద్య పరిరక్షణ – జీవో నెం.25 సవరణ కోసం ఉమ్మడి పోరాటానికి విజ్ఞప్తి. గౌరవనీయులైన సంఘ నాయకులారా, నమస్కారములు. ప్రభుత్వ ప్రాథమిక విద్య భవిష్యత్తు గురించి మనమందరం ఒకసారి గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేడు … Read more
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి చెందడంతో బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి రిసెప్షన్కు నిప్పు పెట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తెలంగాణలో సైబర్ నేరాల బాధితులకు చెందిన రూ. 9.78 కోట్లను రీఫండ్ చేయడానికి టీజీసీఎస్బీ చర్యలు చేపట్టింది.