తల్లికి వందనం డబ్బులు రావడం లేదా? ఇలా చేస్తే డబ్బులు జమ

Thalliki Vandanam News

Thalliki Vandanam News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం నుంచి డబ్బులు రాక, చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కారణం? కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం! రాజమహేంద్రవరం రూరల్‌లో ఎం.నాగదేవి తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఒకటి తన ఇంటికి, మరొకటి శ్రీరామ్‌నగర్‌లోని వాంబేగృహాల్లో! నాలుగు రోజులు కార్యాలయం చుట్టూ తిరిగి, తప్పులు సరిచేయించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి … Read more

118 సీనియర్ రెసిడెంట్ పోస్టులు | JIPMER Recruitment

JIPMER Recruitment

Jipmer 118 recruitment: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (JIPMER) 118 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. Jipmer 118 recruitment apply online అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోసడలింపు ఉంది. ఎంపిక కోసం ఇంటర్వ్యూ … Read more

లడ్డూ ధర పెరుగుతుందా? టీటీడీ ఛైర్మన్ స్పష్టం

ttd laddu price hike rumors

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “ఇది తప్పుడు ప్రచారం. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. “లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే మాకు లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. భక్తులకు ఒక ఊరట – లడ్డూ … Read more

BC Bandh: తెలంగాణలో బంద్ శాంతియుతంగా

BC Bandh

తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన “బీసీ బంద్” శాంతియుతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా, మిగిలిన అన్ని రంగాలు పని చేయడం ఆపాయి. కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, మావోయిస్టు పార్టీలు, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఉప్పల్, చెంగిచర్ల డిపోల ముందు, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌లో … Read more

Guntur News: నేడు నింగిలోకి 3 శాటిలైట్లు

kl university satellite launch guntur tadepalli

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు. లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు … Read more

H-4 వీసాదారులకు శుభవార్త – US Supreme Court కీలక నిర్ణయం

h4 visa work permit supreme court

h4 visa work permit supreme court: అమెరికాలోని భారతీయ టెక్ నిపుణులకు గొప్ప శుభవార్త. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని చేసుకునే అనుమతి కొనసాగుతుందని అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘సేవ్ జాబ్స్ USA’ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో, H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. 2015లో ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వారి భార్యలకు … Read more

170 నక్సలైట్ల సరెండర్: అమిత్ షా ప్రకటన

chattisgarh 170 naxals surrender amit shah

నక్సలిజంపై పోరాటంలో కీలక మలుపు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. ఈ సంఘటనను ఒక ల్యాండ్‌మార్క్ డే గా అభివర్ణించారు. అమిత్ షా ట్వీట్ చేసిన వివరాల ప్రకారం, 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,100 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. అలాగే, 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. ఇవన్నీ నక్సలిజం అంతరించే దిశలో ఉన్న ప్రయత్నాలకు నిదర్శనాలు అని … Read more

తెలంగాణలో రిజర్వేషన్లు 50% మించరాదు | Supreme Court

telangana reservation 50 percent supreme court order

సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించరాదు ( Telangana Reservation 50% Supreme Court Order) . ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణ కూడా దీని నుండి మినహాయింపు లేదు. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే, ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో 6,384, 5,745 MPTC సీట్లలో 2,872, 566 MPP సీట్లలో 283, 32 ZPP … Read more

MODI: కర్నూలు డ్రోన్ హబ్‌గా దేశానికి గర్వం – రాయలసీమ అభివృద్ధి

rayalaseema modi employement

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో మాట్లాడుతూ, “డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుంది” అని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా లేవని, ఇప్పుడు ప్రతి గ్రామానికీ కరెంట్ సరఫరా ఉందని గుర్తుచేశారు. “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది” అని బలంగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి మీద మోదీ మరోసారి నమ్మకం చూపారు.

కొండా సురేఖ రాజీనామా? ఓఎస్డీ బెదిరింపు కేసులో ప్రభుత్వం చర్య

Konda Surekha Resignation

Konda Surekha Resignation: కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. ఆమె ఓఎస్డీ సుమంత్‌పై బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని తొలగించింది. ఈ ఘటన తర్వాత మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మరోవైపు, మీనాక్షి నటరాజన్‌తో కూడా భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి వరంగల్ వెళ్లి భర్త, అనుచరులతో చర్చించి కీలక … Read more