BC Bandh: తెలంగాణలో బంద్ శాంతియుతంగా

BC Bandh

తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన “బీసీ బంద్” శాంతియుతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా, మిగిలిన అన్ని రంగాలు పని చేయడం ఆపాయి. కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, మావోయిస్టు పార్టీలు, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఉప్పల్, చెంగిచర్ల డిపోల ముందు, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌లో … Read more

Guntur News: నేడు నింగిలోకి 3 శాటిలైట్లు

kl university satellite launch guntur tadepalli

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు. లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు … Read more

H-4 వీసాదారులకు శుభవార్త – US Supreme Court కీలక నిర్ణయం

h4 visa work permit supreme court

h4 visa work permit supreme court: అమెరికాలోని భారతీయ టెక్ నిపుణులకు గొప్ప శుభవార్త. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని చేసుకునే అనుమతి కొనసాగుతుందని అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘సేవ్ జాబ్స్ USA’ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో, H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. 2015లో ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వారి భార్యలకు … Read more

170 నక్సలైట్ల సరెండర్: అమిత్ షా ప్రకటన

chattisgarh 170 naxals surrender amit shah

నక్సలిజంపై పోరాటంలో కీలక మలుపు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. ఈ సంఘటనను ఒక ల్యాండ్‌మార్క్ డే గా అభివర్ణించారు. అమిత్ షా ట్వీట్ చేసిన వివరాల ప్రకారం, 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,100 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. అలాగే, 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. ఇవన్నీ నక్సలిజం అంతరించే దిశలో ఉన్న ప్రయత్నాలకు నిదర్శనాలు అని … Read more

తెలంగాణలో రిజర్వేషన్లు 50% మించరాదు | Supreme Court

telangana reservation 50 percent supreme court order

సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించరాదు ( Telangana Reservation 50% Supreme Court Order) . ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణ కూడా దీని నుండి మినహాయింపు లేదు. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే, ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో 6,384, 5,745 MPTC సీట్లలో 2,872, 566 MPP సీట్లలో 283, 32 ZPP … Read more

MODI: కర్నూలు డ్రోన్ హబ్‌గా దేశానికి గర్వం – రాయలసీమ అభివృద్ధి

rayalaseema modi employement

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో మాట్లాడుతూ, “డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుంది” అని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా లేవని, ఇప్పుడు ప్రతి గ్రామానికీ కరెంట్ సరఫరా ఉందని గుర్తుచేశారు. “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది” అని బలంగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి మీద మోదీ మరోసారి నమ్మకం చూపారు.

కొండా సురేఖ రాజీనామా? ఓఎస్డీ బెదిరింపు కేసులో ప్రభుత్వం చర్య

Konda Surekha Resignation

Konda Surekha Resignation: కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. ఆమె ఓఎస్డీ సుమంత్‌పై బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని తొలగించింది. ఈ ఘటన తర్వాత మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మరోవైపు, మీనాక్షి నటరాజన్‌తో కూడా భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి వరంగల్ వెళ్లి భర్త, అనుచరులతో చర్చించి కీలక … Read more

Mithra mandali review: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review

బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు. ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ … Read more

మోదీ కర్నూలు చేరుకున్నారు – శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రిప్

modi visit andhra pradesh

Modi visit andhra pradesh: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం తెలిపారు. ప్రధాని ఓర్వకల్లు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో … Read more

474 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు చివరి రోజు | UPSC IES 2025

UPSC IES 2025

యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) 2025లో 474 ఖాళీల భర్తీకి ఇవాళే చివరి దరఖాస్తు తేదీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా MSc, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు ₹200. SC, ST, PwBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేయాలంటే → upsconline.nic.in ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి – చివరి గంటలో … Read more