RITES Senior Technical Assistant Recruitment 2025.

ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్ లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు (Bsc , Diplomo ( Engineering ) లోని సివిల్,ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్,కెమిస్ట్రీ స్ట్రీమ్ లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధుల ఈ నెల 14 తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా … Read more

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Bus fire in kurnool

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు: అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ … Read more

Intelligence Bureau (IB) ACIO II Tech Recruitment 2025.

ఇంటెల్లెజెన్స్ బ్యూరో మరియు భారత ప్రభుత్వం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్- II 258 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. మొత్తం కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 90 పోస్టులకు గాను, మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గాను 168 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజనీరింగ్ లో B.E/ B.Tech పాస్ అయితే చాలు. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు నిర్ణయించారు. … Read more

APSRTC Jobs: 277 అప్రెంటిస్ ఖాళీలు – టెన్త్, ITI అర్హతతో

APSRTC Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు (46), నంద్యాల (43), అనంతపురం (50), శ్రీ సత్యసాయి (34), కడప (60), అన్నమయ్య (44) జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హత ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ₹118. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు https://apsrtc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

District collector: కలెక్టర్ ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన

district collector

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా కలెక్టర్ గురువారం వీసీ హాల్ నుంచి రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, స్లాట్ బుకింగ్, నాణ్యత ప్రమాణాల గురించి వివరాలు చర్చించారు. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు తమ పత్తిని కనీస మద్దతు ధర (క్వింటాలుకు రూ.8110) కు విక్రయించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 7 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ … Read more

Gold Rates 24 Oct 2025 : 24 అక్టోబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

24 October 2025 Friday today gold rates telugu

Gold Rates 24 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 24 అక్టోబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12507 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,464 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,380 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.173.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 24 Oct 2025 : 24 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

24 October 2025 Friday today horoscope telugu

Today Horoscope : 24 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.         వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు  ప్రణాళికలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.       మిథునం : వృత్తి, … Read more

Bus Fire Accident :  బస్సులో మంటలు.. 20 మందికి పైగా సజీవ దహనం

fire accident in private travel bus in kurnool

Bus Fire Accident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఇందులో 20 మందికి పైగా మంటల్లో చిక్కుకొని చనిపోయారు. కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ సమీపంలోకి బస్సు రాగానే వెనుక నుంచి … Read more

TG News: ఇంటర్ బోర్డు రికగ్నిషన్ ఫీజు

INTERMEDIATE STUDENTS RECOGNITION FEE

Telangana intermediate student recognition fee: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు ₹220, గ్రీన్ ఫండ్ ఫీజు ₹15 చొప్పున మొత్తం ₹235 వసూలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వసూలు చేసిన మొత్తాన్ని అక్టోబర్ 24 నుంచి 31 లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని … Read more

TG 10th class exam fee: తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ 2026

Telangana 10th exams fee schedule 2026

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్షలు 2026కు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్ల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లించే వారికి అదనపు రుసుములు ఉంటాయి. నవంబర్ 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, డిసెంబర్ 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఫీజు … Read more