ICC WOMEN WORLD CUP 2025: నేటి నుంచి భారత్, శ్రీలంక ఆతిథ్యం
మన పత్రిక, వెబ్డెస్క్: మొదటి మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 5న భారత్-పాకిస్తాన్, 9న దక్షిణాఫ్రికా, 11న ఆస్ట్రేలియా, 19న ఇంగ్లాండ్, 23న న్యూజిలాండ్, 26న బంగ్లాదేశ్ జట్లతో భారత్ ఆడనుంది. ప్రతి మ్యాచ్ ఒక గొప్ప సవాలు, ఒక అవకాశంగా ఉంటుంది. మహిళల క్రికెట్లో భారత జట్టు 1976లో ప్రవేశించింది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలుచుకోలేదు. 1997లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2005, 2017లో ఫైనల్కు చేరుకుని, రన్నరప్గానే మిగిలిపోయింది. … Read more