PM Modi : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే?

pm modi to visit ap on October 16

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది. 16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం … Read more

Today Horoscope : 09 అక్టోబర్ 2025 గురువారం రాశి ఫలాలు

Today Horoscope : 09 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మనోబలంతో పాటు బుద్ధిబలాన్ని కూడా చూపించి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని దర్శించుకోండి. అంతా మంచే జరుగుతుంది. వృషభం : మీ ఆలోచనలే మీకు ఫలితాలను అందిస్తాయి. కాకపోతే రెస్ట్ … Read more

పీఎం కిసాన్ 21వ విడత నిధులు – దీపావళి ముందే జమ! ఇలా చెక్ చేసుకోండి

pm kisan annadata sukhibava funds release diwali

కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన కింద 21వ విడత నిధులను ఈ నెల 18 లేదా 19వ తేదీన జమ చేయనున్నట్లు సూచించింది. దీపావళి ముందే నిధులు అందించాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను ఒకే సారి విడుదల చేయాలని భావిస్తోంది. ఎప్పుడు? ఎవరికి?21వ విడత నిధులు: ఈ నెల 18 లేదా 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.ఏపీలో అర్హులు: 40.78 లక్షల మంది. కానీ, … Read more

BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ బిల్లు తీర్పు వాయిదా

Telangana high court adjourns bc reservation bill

BC Reservation Bill : తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెద్ద తలనొప్పిగా మారింది. బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ జీవోను పలువురు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పును గురువారానికి అంటే రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం విచారణ జరగనుంది. … Read more

ఇండిగోకు రూ.20 లక్షల జరిమానా – పైలట్ శిక్షణలో లోపాలు, DGCA చర్య

indigo fine dgca

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రూ.20 లక్షల జరిమానా విధించింది. ‘కేటగిరీ C ఏరోడ్రోమ్‌లలో పైలట్ శిక్షణకు అర్హత లేని సిమ్యులేటర్లను’ ఉపయోగించినందుకే ఈ చర్య తీసుకుంది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్డర్‌ను సవాలు చేయనున్నట్లు తెలిపింది. కానీ, ఈ జరిమానా ఎయిర్‌లైన్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering … Read more

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

fire accident at fire works in ap

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. రాయవరంలో ఉన్న గణపతి బ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసే కార్మికుల్లో ఆరుగురు మంటల్లో … Read more

TVK Party : కరూర్ ఘటన.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్

tvk chief Vijay files case in supreme court against sit

TVK Party : తమిళ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ తళపతి విజయ్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇటీవల తన పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది. సిట్ కూడా ఏర్పాటు అయింది. సిట్ ఈ కేసును దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని, తమ పార్టీకి … Read more

Gold Rates Today : 08 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

today gold rates 09 October 2025 in hyderabad

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 08 అక్టోబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,203 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,186 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,153 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.167.20 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,67,200 … Read more

Today Horoscope : 08 అక్టోబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

Today Horoscope : 08 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఈరోజు జరిగే ఓ ఘటన మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాల కోసం హనుమాన్ ను ఆరాధించండి. వృషభం : ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని ఏకీభవిస్తారు. మీరు అనుకున్నది సాధించాలంటే మనోబలంతో ముందుకు … Read more

YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం

ys jagan slams ap govt and chandrababu

YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ … Read more