Viral Video : తల్లిని కొట్టి బాధతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత.. వీడియో వైరల్

uppal bjp leader raju commits suicide

Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనను మోసం … Read more

Nobel Peace Prize : ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఆశలు గల్లంతు.. వెనుజులా మహిళకు పురస్కారం

Venezuela woman maria corina Machado bags noble peace prize

Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు. ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా … Read more

దేవరుప్పుల: పత్తి రైతులు లింగాకర్షణ బుట్టలు వాడాలి

TG Warangal: దేవరుప్పుల మండలం పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే గులాబీ రంగు పురుగులను అరికట్టడానికి లింగాకర్షణ బుట్టలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. చిన్నమడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ.. ప్రతి ఎకరంలో 8 నుంచి 10 బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లో అధిక ధర లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీఐ రైతులు పాల్గొన్నారు. Mana … Read more

హాజీపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్సై స్వరూప్ రాజ్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కోడిగుడ్ల కోసం ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్‌ను బైక్ ఢీకొంది. గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. Mana Patrika DeskMana Patrika Web Desk is … Read more

Gold Rates 10 Oct 2025 : 10 అక్టోబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

10 October 2025 Friday gold rates today telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 10 అక్టోబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,416 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,381 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,312 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.177.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,77,100 … Read more

Horoscope 10 Oct 2025 : 10 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

10 October 2025 Friday today horoscope telugu

Today Horoscope : 10 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు మీకు ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభం : ధన లాభం ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం చేకూరుతుంది. దూరపు బంధువులను కలుస్తారు. శుభకార్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి. మిథునం : ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితికి ఇబ్బంది కలిగే … Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ ముఖ్య సమావేశం.

Bhadradri Kothagudem District Press Club important meeting.

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో సమావేశం. kothagudem news today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచడంలో పాత్రికేయులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఎలా ఆకర్షించే … Read more

అక్రమ నిర్మాణాలపై డిపిఓ కు వినతి పత్రం అందజేసిన జిల్లా ప్రెస్ క్లబ్ | Kothagudem news

The District Press Club submitted a petition to the DPO on illegal constructions

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐ డి ఓ సి కార్యాలయంలో నూతన జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్. ఈ సందర్భంగా జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా డిపిఓ రాంబాబును సత్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి రాంబాబు మాట్లాడుతూ మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తేవడంలో ఎంతో కీలక … Read more

డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు జనవరి, నవంబర్లో – లోకేశ్ | Andhra News

AP TET DSC NOTIFICATION 2025

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం … Read more

Telangana Stay: ఎన్నికల నోటిఫికేషన్, బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే

telangana STAY ON BC RESERVATIONS AND ELECTIONS

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం, ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ, ప్రభుత్వాన్ని 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ స్టే నిర్ణయం ఎన్నికల షెడ్యూల్‌ను స్థాయి చేస్తుంది. రిజర్వేషన్ల భవిష్యత కోర్టు విచారణపై ఆధారపడి ఉంటుంది. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering … Read more