ఐఫోన్ కాల్స్ మధ్యలో సైడ్ బటన్ సమస్యకు పరిష్కారం ఇదే
ఐఫోన్ కాల్స్ మధ్యలో సైడ్ బటన్ వల్ల కాల్ కట్ అవ్వకుండా ఉండేందుకు సెట్టింగ్స్లో చేయాల్సిన మార్పుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఐఫోన్ కాల్స్ మధ్యలో సైడ్ బటన్ వల్ల కాల్ కట్ అవ్వకుండా ఉండేందుకు సెట్టింగ్స్లో చేయాల్సిన మార్పుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించాయి. సమాచారం అందుకున్న నిపుణులు వాటిని సురక్షితంగా తరలించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల జాప్యానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఈనెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
టెలికాం వినియోగదారులకు ఊరటనిచ్చేలా ట్రాయ్ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీనివల్ల రీఛార్జ్ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది.