హైదరాబాద్కు ఐఐఎం ఇవ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఛాంబర్ లో ఆయనతో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 21 ఐఐఎంలు ఉన్నాయని, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటివరకు ఐఐఎం మంజూరు కాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టెక్నాలజీ, లైఫ్ … Read more