పోచారం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : అనూహ్యంగా వచ్చిన వరదను తట్టుకొని నిలబడిన పోచారం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 70 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నప్పటికీ, 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను కూడా డ్యామ్ బలంగా తట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది తమ శాఖకు భారీ ఉపశమనం కలిగించిందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, … Read more

ఖైరతాబాద్ గణేష్ 2025 ఫోటోలు: ఘనమైన విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం

Khairatabad Ganesh 2025 Photos Grand Vishwashanti Mahashakti Ganapati Idol Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources. manapatrika.com

సిద్దిపేట: కోమటిచెరువు పొంగడంతో పలు కాలనీలు జలదిగ్బంధం

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) పట్టణంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( SIDDIPET RAINS ) జనజీవనం అస్తవ్యస్తమైంది. కోమటిచెరువు పొంగి పొర్లుతుండటంతో పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, శ్రీనివాస నగర్, సీతారామంజనేయ టాకీస్ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగాయి. మత్తడి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్లలోనే … Read more

సిద్దిపేట: వరదలో చిక్కుకున్న రైతులు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) జిల్లా దుబ్బాక ( DUBBAKA ) నియోజకవర్గంలోని అక్బర్‌పేట, భూంపల్లి మండలాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. పోతరెడ్డిపేట పెద్ద చెరువు నుంచి మత్తడి ప్రవాహం భారీగా వస్తోంది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు అకస్మాత్తుగా వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో రైతుల … Read more

Mustabad | వర్షంలోనూ యూరియా కోసం రైతుల చెప్పుల లైన్

మన పత్రిక, వెబ్​డెస్క్ : ముస్తాబాద్ ( Mustabad ) మండలంలోని పోతుగల్లో గురువారం రైతులు యూరియా బస్తాల కోసం వర్షంలోనూ ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి యూరియా రాబోతుందని తెలిసిన వెంటనే రైతులు ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. సుమారు 400 మంది రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి స్థానం సురక్షితం చేసుకున్నారు. వర్షం కురుస్తున్నా కూడా ఎవరూ వెళ్లకుండా నిలబడి ఉన్నారు. సకాలంలో యూరియా లభించకపోతే పంటకు నష్టం జరుగుతుందని పలువురు … Read more

Rishi Panchami Katha | కథ, ముహూర్తం మరియు ప్రాముఖ్యత

మన పత్రిక, వెబ్​డెస్క్ : భాద్రపద మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని ప్రతి సంవత్సరం ఋషి పంచమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఋషి పంచమి వ్రతం 2025 ఆగస్టు 28న నిర్వహిస్తారు. ఈ రోజు వ్రత ముహూర్తం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈ రోజు గంగా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని, సప్తఋషుల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. వ్రతం చేసే సమయంలో ఋషి పంచమి వ్రత కథ చదవడం తప్పనిసరి. లేకుంటే … Read more

August 28 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 28, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 28, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, … Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలకు సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. sircilla rain holiday today August 28 వర్షాల … Read more

Rajiv Arogya sri jobs | 27 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థానం, వేములవాడ మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, రాజన్న సిరిసిల్ల పరిధిలో పలు పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు. అన్ని పోస్టులకు ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ తప్పనిసరి. Rajiv Arogya sri out sourcing jobs notification … Read more

Urea Dubbaka | టోకెన్ల పంపిణీలో ఏఈఓపై రైతుల ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు. కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. … Read more