Ilanti Cinema Meereppudu Chusundaru

తెలుగు సినిమా “ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు” 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ రాజా దర్శకత్వం వహించారు. అలాగే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ చిత్రంలో చందన పలంకి, వంశీ గొనీ, దీప్తి శ్రీరంగం కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, … Read more

AICTE SCHOLARSHIP : ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ విద్యార్థులకు నెలకు ₹12,400

AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా … Read more

తెలంగాణ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష

CM Review on Telangana Education Policy today | తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పనపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్), టిజీహెక్ చైర్మన్ ప్రొఫెసర్ … Read more

APPSC JOBS | 21 ఉద్యోగాల నోటిఫికేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు

APPSC 21 JOBS NOTIFICATION : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ – 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 1, డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) – 13, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 3, హార్టికల్చర్ ఆఫీసర్ – 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఉద్యానవన శాఖ, గ్రామీణ నీటి … Read more

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు: పాఠశాల, జూనియర్ కళాశాలలకు గడువులు విడుదల

Dussehra holidays in andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు ఉంటాయి. ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు కల్పించారు. తెలంగాణలో కూడా దసరా సెలవులు ప్రకటించారు. అక్కడ పాఠశాలలకు … Read more

Current affairs 17 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 17, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ 17 September Current affairs 2025 : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 17, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current … Read more

RRB 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల నోటిఫికేషన్: అక్టోబర్ 24 వరకు దరఖాస్తు

RRB Section Controller Jobs 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సికింద్రాబాద్ జోన్‌లో 25 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 24, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా ఉండాలి. వయస్సు 20 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. SC, ST, … Read more

CSIR IICT హైదరాబాద్లో 10 ప్రాజెక్ట్ ఉద్యోగాలు: సెప్టెంబర్ 26న ఇంటర్వ్యూ

CSIR IICT HYDERABAD JOB NOTIFICATION : సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. రిసెర్చ్ అసోసియేట్, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 & 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు పోస్టుల ప్రకారం ఉంటాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ లేదా బీఎస్సీతో పాటు పని అనుభవం … Read more

బంగారం ధరలో భారీ పెరుగుదల: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,11,930

Today Gold rate hiked : ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.1,02,600గా నమోదైంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,32,900కు చేరింది. అయితే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,42,900గా ఉంది. ప్లాటినం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల … Read more

Telangana : తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి

Arogya sri services bandh in telangana : తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మంగళవారం అర్ధరాత్రి నుండి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హాస్పిటల్ యాజమాన్యాలు తమకు రావాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ … Read more