Arogya sri services bandh in telangana : తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మంగళవారం అర్ధరాత్రి నుండి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హాస్పిటల్ యాజమాన్యాలు తమకు రావాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించకపోవడమే ఈ నిర్ణయానికి కారణం.
ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
Advertisement
ఈ నిర్ణయంతో లక్షలాది మంది పేదల ఆరోగ్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. సేవలు నిలిపివేతపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
