Andhra News: ఉద్యోగులకు డీఎ పెంపు చంద్రబాబు ప్రకటన

DA HIKE FOR ANDHRA PRADESH

AP DA Hike News: ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఒక ముఖ్యమైన అడుగు వేశారు. డీఎ పెంపు ద్వారా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఈ పెంపు నవంబర్ 1 నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.160 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. అలాగే, పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులు రెండు విడతల్లో … Read more

తల్లికి వందనం డబ్బులు రావడం లేదా? ఇలా చేస్తే డబ్బులు జమ

Thalliki Vandanam News

Thalliki Vandanam News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం నుంచి డబ్బులు రాక, చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కారణం? కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం! రాజమహేంద్రవరం రూరల్‌లో ఎం.నాగదేవి తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఒకటి తన ఇంటికి, మరొకటి శ్రీరామ్‌నగర్‌లోని వాంబేగృహాల్లో! నాలుగు రోజులు కార్యాలయం చుట్టూ తిరిగి, తప్పులు సరిచేయించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి … Read more

లడ్డూ ధర పెరుగుతుందా? టీటీడీ ఛైర్మన్ స్పష్టం

ttd laddu price hike rumors

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “ఇది తప్పుడు ప్రచారం. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. “లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే మాకు లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. భక్తులకు ఒక ఊరట – లడ్డూ … Read more

Viral Video : స్కూటీ నుంచి కింద పడితే కాపాడిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్

students attacked person who helped them up

Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా … Read more

Guntur News: నేడు నింగిలోకి 3 శాటిలైట్లు

kl university satellite launch guntur tadepalli

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు. లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు … Read more

Viral Video : విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా ఫోటో చూపించు.. ఆర్టీసీ డ్రైవర్‌తో మహిళ గొడవ

woman argument with bus driver in Vijayawada

Viral Video : నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా ఫోటో చూపించు.. అప్పుడు గుర్తు పట్టకపోతే అడుగు.. అంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ మహిళను ఫుట్ బోర్డ్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పినందుకు బస్సు … Read more

MODI: కర్నూలు డ్రోన్ హబ్‌గా దేశానికి గర్వం – రాయలసీమ అభివృద్ధి

rayalaseema modi employement

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో మాట్లాడుతూ, “డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుంది” అని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా లేవని, ఇప్పుడు ప్రతి గ్రామానికీ కరెంట్ సరఫరా ఉందని గుర్తుచేశారు. “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది” అని బలంగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి మీద మోదీ మరోసారి నమ్మకం చూపారు.

మోదీ కర్నూలు చేరుకున్నారు – శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రిప్

modi visit andhra pradesh

Modi visit andhra pradesh: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం తెలిపారు. ప్రధాని ఓర్వకల్లు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో … Read more

Google AI Hub: ఆంధ్రలో $15B పెట్టుబడి, 1.8L ఉద్యోగాలు

Andhra pradesh vishakapatnam google ai hub data center

Andhra pradesh google ai hub data center: గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తెలిపిన మేరకు, ఇది అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఎఐ హబ్. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, అడానీ కనెక్స్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. మొత్తం పెట్టుబడి మొదటి ఐదేళ్లలో పూర్తి కానుంది. ఎఐ రంగంలో పోటీ తీవ్రం అవుతున్న నేపథ్యంలో, గూగుల్ ఈ పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ సేవలపై … Read more

Balakrishna : నా ప్రతి సినిమా సమాజానికి ఉపయోగపడేదే : బాలకృష్ణ

Balakrishna interacts with school students in hindupuram

Balakrishna : టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా ఏపీలోని తన సొంత నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కిరికెర పంచాయతీ, బసవనపల్లి గ్రామంలో ఉన్న జెడ్‌పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈసందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన బాలకృష్ణ తాను నటించిన అన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేవే అని, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విద్యార్థులకు మంచి మెసేజ్ … Read more