Indiramma houses : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సబల్యానికి టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభం

indiramma house helpline number : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సబల్యాలు నమోదు చేసుకోవడానికి 1800 599 5991 టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. ఇది ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. ఆదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ సేవను ప్రారంభించారు. నిర్మాణ దశల్లో చెల్లింపులు, ఫోటోలు అప్‌లోడ్ చేయడం, అవినీతి, సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు … Read more

AP Auto Drivers: ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు రూ.15,000 పథకం

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పెద్ద ఊరట కలిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభలో కీలక ప్రకటన చేశారు. వాహనమిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని దసరా పండుగ రోజున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఉంది. మహిళలకు ఉచిత బస్సు … Read more

AP Govt Employees DA Dues Released: మొదటి విడత బకాయిలు జమ

AP Govt Employees DA Dues Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందే తీపి కబురు అందింది. చెల్లించాల్సిన డీఏ బకాయిలలో మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఈ చర్యపై ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలో 90 శాతం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు … Read more

AP 11 IAS Transfers: 11 అధికారులకు కొత్త బడిలీలు, TTD EO మార్పు

మన పత్రిక, వెబ్​డెస్క్ AP ias transfers latest news : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన పనిచేసే లక్ష్యంతో 11 ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ మార్పులు వెంటనే అమలులోకి వచ్చాయి. జి. అనంత రామును పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ (ఐఏఎస్, రిటైర్డ్) ని భర్తీ చేశారు. … Read more

AP OAMDC Seat Allotment Result 2025 : మొదటి విడత ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ AP OAMDC Allotment Result 2025 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే AP OAMDC Seat Allotment Result 2025 మొదటి విడత ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అప్లయ్ చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ సీట్ కేటాయింపు తెలుసుకోవచ్చు. సీట్ కేటాయింపు ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ ఈమెయిల్, … Read more

Ap koushalam : కౌశలం సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ Ap koushalam survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం సర్వే (Koushalam Survey) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్‌లైన్ లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ సర్వేలో మీ విద్యార్హతలు, నైపుణ్యాలు, తెలిసిన భాషలు, వ్యక్తిగత వివరాలు ప్రభుత్వానికి చేరతాయి. దీని ఆధారంగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభిస్తాయి. … Read more

Andhra News: చంద్రబాబు భద్రతకు కొత్త హెలికాప్టర్

Chandrababu naidu new helicopter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhrapradesh Government ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత రెండు వారాలుగా సీఎం జిల్లాల పర్యటనలకు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. పాత బెల్ హెలికాప్టర్ కు బదులుగా ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంపిక చేశారు. ఈ హెలికాప్టర్ అధునాతన ఫీచర్లతో కూడినది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందులో … Read more

టీచర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం x ద్వారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారని అన్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న టీచర్లందరకీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అదే అంకితభావంతో పనిచేస్తూ … Read more

దృష్టిలోపం ఉన్న విద్యార్థులకూ సైన్స్ కోర్సులు : నారా లోకేష్

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: ఇకపై దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కూడా సైన్స్ కోర్సులు(Science Courses) చేయెచ్చు. ఈ మేరకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh) విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. తమ భవిష్యత్తుకు దృష్టిలోపం అడ్డుకాకూడదని భావించిన ప్రభుత్వం, మిగిలిన విద్యార్థులతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖా … Read more

అప్పుల బాధతో భర్త ఆత్మహత్య.. ఆ వేదనతో భార్య బలవన్మరణం

మన పత్రిక, వెబ్​‌డెస్క్ కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త … Read more