Balakrishna : టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా ఏపీలోని తన సొంత నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కిరికెర పంచాయతీ, బసవనపల్లి గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఈసందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన బాలకృష్ణ తాను నటించిన అన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేవే అని, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విద్యార్థులకు మంచి మెసేజ్ ఇస్తాయని అన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
