Advertisement

CURRENT AFFAIRS AUGUST 22 | కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్ ఆగస్టు 22, 2025 – ప్రశ్నలు & సమాధానాలు

Advertisement
  • జాతీయ అనుభవ పురస్కారం ఎవరు అందజేశారు?
    కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Advertisement
  • భారత సంతతికి చెందిన కృషాంగి మేష్రామ్ ఏ దేశానికి చెందిన అతి పిన్న వయస్కురాలైన న్యాయవాది అయ్యారు?
    ఇంగ్లాండ్

  • ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న దేశం ఏది?
    ఆఫ్ఘనిస్తాన్

Advertisement
  • విద్యుత్ సరఫరా కొనసాగింపులో ప్రపంచ ప్రమాణాలు సాధించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
    NTPC లిమిటెడ్

  • చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని భారత్ ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది?
    2040

  • ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారు?
    మొరాదాబాద్

  • అగ్నివీర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది?
    SBI

  • మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాష్ట్రం ఏది?
    రాజస్థాన్

  • భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన లక్ష్య సంవత్సరం ఏది?
    2035

  • జూలై 2025లో భారత నిరుద్యోగ రేటు ఎంత?
    5.2%

  • ఆటగాళ్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎవరిని రాయబారిగా నియమించింది?
    అభినవ్ బింద్రా

  • ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు?
    ఆగస్టు 21

  • బొగ్గు మంత్రిత్వ శాఖ ఆగస్టు 21, 2025న ఎన్నవ వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభిస్తోంది?
    16వ

  • రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం 30వ జాతీయ సెమినార్ ఎక్కడ నిర్వహించింది?
    న్యూఢిల్లీ

  • రాజస్థాన్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ఎంత అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది?
    రూ. 1507 కోట్లు

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement