మన పత్రిక: వైసీపీ నేత, మాజీ మంత్రి Seediri Appalaraju కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో పలాస కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, బాధితులను ప్రలోభపెట్టారనే ఆరోపణలు సీదిరి అప్పలరాజుపై వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్న అధికారులు, ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ ఖరారు చేసింది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు దుర్మరణం
- సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు
- పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
- పెర్కిట్లో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
- ప్రధాని మోదీ పేరు చెప్పేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారు: కేటీఆర్
