మన పత్రిక: జింబాబ్వేతో జరగనున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్ ఈనెల 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరగనుంది. భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, తిలక్ వర్మ ఉప నాయకుడిగా వ్యవహరిస్తాడని మేనేజ్మెంట్ ప్రకటించింది.
ఈ జట్టులో అభిషేక్ శర్మ, సూర్య వంశీ, సిమ్రాన్ సింగ్, కిషన్, రింకు సింగ్, శివం దుబే, హర్ష్ దూబే, షెడ్గే, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, రవి మరియు మయాంక్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. జింబాబ్వేతో భారత్ ఇప్పటివరకు ఆడిన 14 టి20 మ్యాచ్లలో 11 విజయాలు సాధించింది. ఇప్పటివరకు జింబాబ్వే చేతిలో భారత్ ఒక్క ద్వైపాక్షిక సిరీస్ను కూడా కోల్పోలేదు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- కొత్త ఫోటోషూట్తో ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్
- విజయ్ నటించిన జనా నాయగన్ చిత్రం విడుదలపై నిర్మాత వెంకట్ కీలక వ్యాఖ్యలు
- టీమిండియా బౌలింగ్ వైఫల్యంపై విమర్శలు
- మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపణ
- పూణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు
