ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి ఇంజనీర్.. రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్!
Advertisement
మన పత్రిక, వెబ్డెస్క్: యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం (yadagirigutta temple) సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా, హైదరాబాద్ ఉప్పల్లోని ఓ దుకాణంలో ఆయన్ను అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Advertisement
విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఆయనకు చెందిన పలు ఆస్తులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. రామారావుపై ఇదివరకే అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయని సమాచారం. వందల ఎకరాల భూములు బినామీ పేర్లపై సమకూర్చారనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

