New UPI Payments Limits : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ లావాదేవీ పరిమితులను గణనీయంగా పెంచింది. ఈ మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.
కొత్త UPI పరిమితులు:
| Type | Changes |
|---|---|
| ఒక్కసారి చెల్లింపు(బీమా, స్టాక్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, e-Marketplaces, ప్రయాణం, వ్యాపారం) | ₹5 లక్షలు |
| 24 గంటల్లో మొత్తం లావాదేవీలు(P2M – Person to Merchant) | ₹10 లక్షలు |
| వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) | ₹1 లక్ష/రోజు(మార్పు లేదు) |
ఏయే విభాగాలకు ఈ పరిమితి వర్తిస్తుంది?
- బీమా ప్రీమియం
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్
- క్రెడిట్ కార్డ్ బిల్లులు
- ప్రభుత్వ e-Marketplace (GeM)
- ప్రయాణ టికెట్లు (విమాన, రైలు)
- వ్యాపార/మర్చంట్ చెల్లింపులు
లక్ష్యం
- పెద్ద మొత్తాల చెల్లింపులను సులభతరం చేయడం
- డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం
- బ్యాంక్ ట్రాన్స్ఫర్లపై ఆధారపడకుండా చేయడం
గమనిక: P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) లావాదేవీల పరిమితి ఇంకా ₹1 లక్ష రోజుకు గా ఉంది. ఇది భద్రత కారణాలతో మార్చలేదు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
