మన పత్రిక, వెబ్డెస్క్
Trump announced 100% tariff on India: ఈ టారిఫ్లు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి.
Advertisement
- ఫార్మా ఉత్పత్తులపై: 100% సుంకం
- కిచెన్ క్యాబినెట్స్, బాత్రూమ్ వస్తువులపై: 50% సుంకం
- హోమ్ ఫర్నిచర్ పై: 30% సుంకం
- భారీ ట్రక్కులపై: 25% సుంకం
ఇది అమెరికా దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్య అని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగం ప్రత్యేకంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది. WTO నియమాలకు విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
