హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారానికి సంబంధించిన తాజా బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ముఖ్య ధరలు
Advertisement
| 24 క్యారెట్ (10గ్రా) | ₹1,55,290 |
| 22 క్యారెట్ (10గ్రా) | ₹1,42,350 |
| వెండి (1 కిలో) | ₹2,75,000 |
హైదరాబాద్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,55,290 వద్ద, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,42,350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం నాటి స్థాయుల్లోనే నిలకడగా ఉన్నాయి.
అదే సమయంలో, కిలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.5,000 మేర తగ్గి రూ.2,75,000 వద్దకు చేరుకుంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలోనూ హైదరాబాద్ ధరలే నమోదయ్యాయి. కాగా ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.10,000 పతనమై రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
ఇతర నగరాల్లో ధరలు
| నగరం | 22K (₹) | 24K (₹) |
| విజయవాడ | ₹1,42,350 | ₹1,55,290 |
| విశాఖపట్నం | ₹1,42,350 | ₹1,55,290 |
| ఢిల్లీ | ₹1,42,500 | ₹1,55,440 |
| చెన్నై | ₹1,43,000 | ₹1,56,000 |
| ముంబై | ₹1,42,350 | ₹1,55,290 |
| బెంగళూరు | ₹1,42,350 | ₹1,55,290 |
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
