హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారానికి సంబంధించిన తాజా బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ముఖ్య ధరలు
| 24 క్యారెట్ (10గ్రా) | ₹1,55,290 |
| 22 క్యారెట్ (10గ్రా) | ₹1,42,350 |
| వెండి (1 కిలో) | ₹2,75,000 |
హైదరాబాద్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,55,290 వద్ద, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,42,350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం నాటి స్థాయుల్లోనే నిలకడగా ఉన్నాయి.
అదే సమయంలో, కిలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.5,000 మేర తగ్గి రూ.2,75,000 వద్దకు చేరుకుంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలోనూ హైదరాబాద్ ధరలే నమోదయ్యాయి. కాగా ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.10,000 పతనమై రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
ఇతర నగరాల్లో ధరలు
| నగరం | 22K (₹) | 24K (₹) |
| విజయవాడ | ₹1,42,350 | ₹1,55,290 |
| విశాఖపట్నం | ₹1,42,350 | ₹1,55,290 |
| ఢిల్లీ | ₹1,42,500 | ₹1,55,440 |
| చెన్నై | ₹1,43,000 | ₹1,56,000 |
| ముంబై | ₹1,42,350 | ₹1,55,290 |
| బెంగళూరు | ₹1,42,350 | ₹1,55,290 |
ఇవి కూడా చదవండి :
- TGBIE ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు ఏప్రిల్ 23 వరకు పెంపు
- TGSRTC: ఏప్రిల్ 22 నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మె
- NTRNeel : సాలిడ్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు… బాక్స్ ఆఫీస్ పై స్ట్రాంగ్ “సీల్” పడేలా ఉంది…
- Chiranjeevi : “మన శంకర వర ప్రసాదు గారి” వంద రోజుల పండగ…
- గుండె నిండా గుడి గంటలు: కరెంట్ షాక్ నుంచి బయటపడ్డ ప్రభావతి
