మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
Advertisement
తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు నేరుగా ఖాతాల్లోకి రానున్నాయి.
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
- New Aadhaar Rules: కొత్త రూల్స్.. ఆన్లైన్లోనే అప్డేట్!
- Hit and Run Case : కారు సైడ్ మిర్రర్కి బైక్ తాకిందని బైకర్ను చంపేసిన జంట
- Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!
- TG Inter: ఇంటర్ ఫలితాలు నేడే
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

