మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
Advertisement
తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు నేరుగా ఖాతాల్లోకి రానున్నాయి.
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
ఇవి కూడా చదవండి :
Advertisement
