Telangana intermediate student recognition fee: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు ₹220, గ్రీన్ ఫండ్ ఫీజు ₹15 చొప్పున మొత్తం ₹235 వసూలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వసూలు చేసిన మొత్తాన్ని అక్టోబర్ 24 నుంచి 31 లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
