మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో, ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
అయితే, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని ప్రాక్టికల్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. కేవలం గురుకులాల్లోని సెంటర్లను ఎత్తివేయడంపై ఆయా విద్యాసంస్థల వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
