Revanth Reddy Kodangal Tour : ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో.. తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అలా తీర్చిదిద్దుతానని.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కొడంగల్ పట్టణంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం రూ.10,300 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
