మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం జరగనుంది(Telangana cabinet meeting Today). ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలు ఈ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత వివరణాత్మక వివరాలు వెలువడనున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
