మన పత్రిక, వెబ్డెస్క్ : సుప్రీంకోర్టు ( SUPREME COURT ) లంబాడా, బంజారా, సుగాలీ కులాలకు ఎస్టీ హోదా కల్పించడంపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
supreme court st status banjaras lambadis
పిటిషనర్లు ప్రధానంగా చేసిన వాదనలు:
Advertisement
- లంబాడా, సుగాలీలు 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించబడలేదు.
- వారు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానిక గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని ఆరోపణ.
- ఈ వర్గాలు బీసీ జాబితాలో ఉండేవి, తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చారు.
- హైదరాబాద్ స్టేట్ ప్రాంతంలో వారిని ఎస్టీగా గుర్తించలేదు.
- ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినందున, తెలంగాణలో వీరిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్.
- ఆర్టికల్ 342కి విరుద్ధంగా ఎస్టీ హోదా కల్పించడంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు సహా ఇతరులు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
