మన పత్రిక, వెబ్డెస్క్ : శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) గార్ల (ఎం) అంపోలులో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Advertisement
Srikakulam Pension Suicide Case
అంపోలుకు చెందిన అంధుడైన అప్పారావుకు దివ్యాంగ పింఛన్ కు సంబంధించి ఇటీవల అనర్హత నోటీసులు అందాయి. పింఛన్ రద్దు కావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భయపడి, మనస్తాపానికి గురయ్యారు.
Advertisement
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య లలిత, కుమార్తె దివ్యతో కలిసి భోజనంలో ఎలుకల మందు కలిపి తాగారు.
ఈ ఘటనలో అప్పారావు, భార్య లలిత అక్కడికక్కడే మరణించారు. కుమార్తె దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Advertisement
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పింఛన్ నోటీసులు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

