మన పత్రిక, సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం పట్టణంలోని పెద్ద కోమటి వీధి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళను పలాసపురం పంచాయతీలోని పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఈ ఆర్టీసీ బస్సు బారువ ప్రాంతం నుంచి సోంపేట వైపు వస్తున్నట్లు నిర్ధారించారు. రోడ్డుపై ఉన్న ఆమెను బస్సు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
