Advertisement

రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలకు సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

sircilla rain holiday today August 28

వర్షాల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితులు సాధారణంగా మారే వరకు పాఠశాలలు మూసివేయబడతాయని, తదుపరి సమాచారం అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడుతుందని తెలిపారు.

Advertisement

Advertisement