ప్రభుత్వ సెలవులకు ప్రైవేట్ స్కూళ్లు ఛాలెంజ్?
ప్రభుత్వం రాష్ట్రమంతటా దసరా సెలవులు ప్రకటించినా, కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లు పాఠాలు నిర్వహిస్తున్నాయి. ఇది విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడిని పెంచుతోందని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది.
విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డ SFI
సెలవుల సమయంలో పాఠశాలలు నడిపితే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు చెప్పినా, అమలు లేదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఈ పరిస్థితి కొనసాగితే, సెలవుల్లో పాఠశాలలు నడిపే వారి ముందు ప్రతిఘటన ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, కార్యదర్శి టి. నాగరాజు స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
