మన పత్రిక, వెబ్డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లలో రూ. 1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ విధించనుంది. అలాగే, థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యా రుసుములు (Education Fees) చెల్లించినా 1% రుసుము వసూలు చేయనుంది. అయితే, స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లు, POS మెషీన్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.
పెంచిన ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
