మన పత్రిక, వెబ్డెస్క్
Palwancha News : కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ( Kothagudem BRS )ఇంచార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహంలో కలిసిన పాల్వంచ పట్టణ రూరల్ BRS నాయకులు .రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వనమా గారితో చర్చించిన బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
ఈ రోజు కోలాహలంగా వనమా స్వగృహం, ఉదయం నుంచి వందలాదిగా గ్రామాల నుండి వార్డుల నుండి తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
వనమా గారిని కలిసిన సీనియర్ BRS నాయకులు కిలారు నాగేశ్వరరావు,బత్తుల వీరయ్య,బిఆర్ఎస్వి కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ రూరల్ అధ్యక్షులు పూసల విశ్వనాథం మల్లెల శ్రీరామ్ మూర్తి, అన్వర్ పాషా,డిష్ నాయుడు, మల్లెల రవిచంద్ర, కనగాల బాలకృష్ణ, ముత్యాల ప్రవీణ్, కాల్వ ప్రకాష్, దాసరి నాగేశ్వరరావు,ktps RK, భూక్యా వీరు నాయక్, నవభారత్ ఆనంద్, రాంబాబు, శంకర్,అక్బర్, దంతెలబోరా వీర్రాజు, మార్గం గురవయ్య, బొమ్మిడి రమాకాంత్, కంచర్ల రామారావు,వాసుమల్ల గౌతమ్, ధనుకూరి రామకృష్ణ, BRSV ఇర్ఫాన్, యాదయ్య తదితరులు పాల్గొన్నా
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
