మన పత్రిక, వెబ్డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్కు ( TELANGANA TEACHER ) గుర్తింపు
Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
Advertisement
ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
తెలంగాణ నుండి ZPHS PENPAHAD,SURYAPET DIST కు చెందిన పాఠశాల ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఈ సన్మానానికి పాత్రులయ్యారు. విద్యార్థుల సంపూర్ణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
ఇవి కూడా చదవండి :
Advertisement
