మన పత్రిక, వెబ్డెస్క్ : భారతదేశం అంతరిక్ష ( National Space ) చరిత్రలో ఓ మైలురాయి సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయ్యింది.
National space day on august 23rd
ఈ ఘన విజయాన్ని స్మరించుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు.
2023 ఆగస్టు 23న ఇస్రో చంద్రయాన్-3 ల్యాండర్ను, రోవర్ను చంద్రునిపై విజయవంతంగా దించింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో ఓ చరిత్రాత్మక సాఫల్యం.
ఈ విజయంతో భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసిన మొదటి దేశంగా నిలిచింది.
చంద్రునిపై చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి “శివశక్తి పాయింట్” అని పేరు పెట్టారు. ఇది భారతీయ విజ్ఞాన శాస్త్ర సామర్థ్యానికి నిదర్శనం.
జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జరుపుకోనున్నారు. అంతరిక్ష పరిశోధనపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది.
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

