Narendra Modi Latest News to Youth
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతను స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనాలని పిలుపునిచ్చారు.
Advertisement
“యువత ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని నిర్ణయించుకోవాలి” అని సూచించారు.
Advertisement
వ్యాపారులు ‘మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అని ప్రకటించడానికి తమ దుకాణాల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మన బలమని, స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసా అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పేర్కొన్నారు.
Advertisement
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

