మన పత్రిక, వెబ్డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( Assistant Engineer Dastagiri ) పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అప్పుడే ఏసీబీ వల పన్ని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు.
Advertisement
డీఎస్పీ సోమన్న వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక శాఖ చర్యలు ఇంకా కొనసాగుతాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
