మన పత్రిక, వెబ్డెస్క్: నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమ హాస్టల్ ప్రాంగణం విషపూరితమైన పాములకు స్థావరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్కు సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే తరచూ పాములు, ఇతర సర్పాలు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. దీనికి తోడు హాస్టల్లో సరైన బాత్రూంలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, హాస్టల్కు కాంపౌండ్ వాల్ మరియు బాత్రూంలు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
