Mechal Teachers day celebrations : మేడ్చల్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మేడ్చల్ లో జరిగిన వేడుకలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ఎం. నాగేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, తాత్వికుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని, దేశ రాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంజుల, కాశి, గౌరిశంకర్ రావు, రామారావు, సరిత, SMC చైర్మన్ స్వర్ణలత, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.







ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
