Bharat Bandh 24 october 2025: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిస్తూ, పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
కగార్ ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మావోయిస్టులు కోరారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
