Malepati subbanaidu passes away: ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బనాయుడు (60) అనారోగ్యంతో నెల్లూరులో మరణించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. సుబ్బనాయుడు రాజకీయంలో దాదాపు 30 ఏళ్లు గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

