mahabubnagar News: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వడ్డించుకుంటుండగా పప్పులో ఒక కప్ప కనిపించింది. దీంతో పిల్లలు భయంతో భోజనం పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ గురువారం స్కూల్కు చేరుకుని విచారణ చేస్తున్నారు.
Advertisement
స్కూల్ ఫుడ్ సేఫ్టీ ఏమయ్యిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
