Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై తీవ్రంగా పడుతోంది. సోమవారం లీటరు పెట్రోల్పై రూ. 2.61, డీజిల్పై రూ. 2.71 చొప్పున ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచాయి. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటి రూ. 102.12 కి చేరింది. అక్కడ డీజిల్ ధర లీటరు రూ. 95.20 వద్ద … Read more