యూజీసీ జాతీయ పీజీ స్కాలర్‌షిప్ 2025: నెలకు ₹15,000

National PG Scholarship by UGC : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలోని పీజీ విద్యార్థుల కోసం జాతీయ పీజీ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు సంవత్సరానికి 10 నెలలు, నెలకు ₹15,000 చొప్పున మొత్తం ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు అందజేయబడుతుంది. ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30% స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆసక్తి … Read more

H1B వీసా ఫీజు లక్ష డాలర్లకు: భారతీయులకు పిడుగు

H1B VISA 1 LAKH DOLLARS : అమెరికా H1B వీసాల వార్షిక ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు (సుమారు ₹83 లక్షలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫీజు నామమాత్రంగా ఉండేది. ఈ పెంపుతో అమెరికా వెళ్లాలనుకునే చాలా మంది భారతీయుల కలలు అస్తమించే ప్రమాదం ఉంది. H1B వీసా ద్వారా అమెరికా వెళ్లే విదేశీయులలో 70% మందికి పైగా భారతీయులే ఉంటారు. రెండో స్థానంలో చైనా ఉంది. ఏటా సుమారు 85,000 హెచ్‌1బి … Read more

తెలంగాణలో రెండు కొత్త పథకాలు: మైనారిటీ మహిళలకు ₹50,000, ఫకీర్లకు మోపెడ్

తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది ( Telangana Two Welfare Schemes for Minorities ) . సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలు, అవివాహిత మహిళలు, ఫకీర్, దూదేకుల వంటి వారికి జీవనోపాధి కల్పించనున్నాయి. మొదటి పథకం ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ( Indiramma Minority Mahila Yojana ) కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, … Read more

SBI ఫౌండేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025: రూ.20 లక్షల వరకు

ఎస్‌బీఐ ఫౌండేషన్ ( SBI Foundation )పేద కానీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 ( Platinum Jubilee Asha Scholarship 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థి కోర్సు మరియు స్థాయి బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల … Read more

AICTE SCHOLARSHIP : ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ విద్యార్థులకు నెలకు ₹12,400

AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా … Read more

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు: పాఠశాల, జూనియర్ కళాశాలలకు గడువులు విడుదల

Dussehra holidays in andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు ఉంటాయి. ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు కల్పించారు. తెలంగాణలో కూడా దసరా సెలవులు ప్రకటించారు. అక్కడ పాఠశాలలకు … Read more

Telangana : తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి

Arogya sri services bandh in telangana : తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మంగళవారం అర్ధరాత్రి నుండి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హాస్పిటల్ యాజమాన్యాలు తమకు రావాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ … Read more

RK కోతపల్లు: రాజకీయ విమర్శలో పక్షపాతం కనిపిస్తోందా?

RK Kotha Paluku News : ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ (RK) తన ఆదివారం కాలమ్ “కొత్త పలుకు”లో అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో భారతీయ రాజకీయాలపై విమర్శ చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లలో ప్రజా ఆగ్రహంతో పాలకులు పడిపోయిన సంఘటనలను ప్రస్తావించి, అణచివేత ఉంటే ప్రతిఘటన తప్పదని గుర్తుచేశారు. అయితే ఈ విశ్లేషణ మధ్యలోనే ఆయన జగన్ మోహన్ రెడ్డిపై దృష్టి పెట్టారు. జగన్ కేసుల్లో ఇరుక్కున్నారని, వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. … Read more

Today 14th September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులకు అదృష్టం!

september 14 rashi phalalu today : 2025 సెప్టెంబర్ 14, ఆదివారం – గ్రహాల మార్పులు కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ ఈ రోజు ప్రత్యేకం. మేషం:పాత పనులు విజయం సాధిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు సమస్యలు ఎదుర్కొన్నా తోడుగా ఉన్నవారి సహాయంతో పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఉండవచ్చు. వృషభం:ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కష్టానికి ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో … Read more

ఇండియా vs పాకిస్తాన్: ఆసియా కప్ మ్యాచ్ నేడు రాత్రి 8 గంటలకు

India vs pakistan asia cup : ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ 2025 లో ఘన పోరు నేడు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ టెలివిజన్ ఛానల్స్ లో లైవ్ ప్రసారం ఉంటుంది. ఈ పోటీ పై దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో ఏ రకమైన సంబంధాలు ఉండకూడదని పలు రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వాడివాడుకుంటున్నారు. … Read more