Chevella Accident : రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

mallu ravi response on chevella bus accident

Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకు దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు. రెగ్యులర్ గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే ఇది. రోడ్డు బాగాలేక జరిగింది కాదు.. గత ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? రోడ్డు బాగున్న హైవేల మీద యాక్సిడెంట్స్ జరగడం లేదా అని మల్లు రవి ప్రశ్నించారు. చేవెళ్ల యాక్సిడెంట్ … Read more

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

chevella news

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు … Read more

పాఠశాలలకు 3 రకాల నిధులు విడుదల.. లిస్ట్ ఇదే!

3 interventions grants released school wise list of Rajanna Siricilla

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు. ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ … Read more

PM Vidyalaxmi Scheme : ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తున్న కేంద్రం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

pm vidyalaxmi scheme gives education loan for higher studies

PM Vidyalaxmi Scheme : ఉన్నత చదువులు చదవాలని అందరికీ ఉంటుంది కానీ చాలామంది దగ్గర డబ్బులు ఉండవు. లోన్ తీసుకుందామన్నా బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు అడుగుతాయి. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది. ఉన్నత చదువులు చదవాలని అనుకున్న విద్యార్ధుల కోసం 2024 లోనే ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ స్కీం ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు … Read more

బీసీ హాస్టల్‌లో పాముల కలకలం.. కాంపౌండ్ వాల్ కట్టాలని విద్యార్థుల వేడుకోలు!

nagarkurnool news

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమ హాస్టల్ ప్రాంగణం విషపూరితమైన పాములకు స్థావరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌కు సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే తరచూ పాములు, ఇతర సర్పాలు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. దీనికి తోడు హాస్టల్‌లో సరైన బాత్రూంలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే … Read more

Chevella: ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి! తాండూరులో విషాదం.

chevella 3 sisters die

మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల బంధువుల … Read more

iPhone 18 : సరికొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 లాంచ్.. రిలీజ్ అయ్యేది అప్పుడే..!

iPhone 18 pro to launch in different colours

iPhone 18 : ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ అంటే ఒక స్టేటస్ కు సింబల్. అప్పు చేసి అయినా సరే ఐఫోన్ చేతుల్లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది. ఐఫోన్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త సిరీస్ లాంచ్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 18 విడుదల కానుంది. అయితే.. ఈసారి … Read more

Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం

earthquake hits Afghanistan with 6.3 magnitude

Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 6.3 తీవ్రతతో దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 150 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చాలా ఇళ్లు కూలిపోయాయి. దీని వల్ల ఇంటి శిథిలాల్లో చాలామంది ప్రజలు చిక్కుకుపోయారు. దేశంలోని సామన్‌గాన్ ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. 6.3 తీవ్రతతో నమోదైన భూకంప కేంద్రం ఖుల్మ్ … Read more

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

17 members died in chevella bus accident

Chevella Bus Accident : ఇవాళ ఉదయం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మండలంలోని మీర్జాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగిల్ రోడ్ కావడం, డివైడర్ లేకపోవడంతో పాటు మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఉదయం 4.30 కు … Read more

Couple Suicide : విషాదం.. యువజంట ఆత్మహత్య.. భార్య గర్భిణి

husband and wife suicide in Visakhapatnam

Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.