మన పత్రిక, వెబ్డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు.
Advertisement
khairatabad ganesh News
శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు.
Advertisement
డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవాలకు ముందే ప్రజలకు అవకాశం కల్పిస్తూ, రెండు రోజుల ముందుగానే మహా గణపతిని దర్శించుకునే అవకాశం స్థానికులకు లభించింది.
Advertisement
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

